ఖతారీ క్వాలిటీ మార్క్ని ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్
- August 24, 2020
దోహా:ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్అజీజ్ అల్ థని, ఖతారీ క్వాలిటీ మార్క్ని ప్రారంభించారు. లోకల్, రీజినల్ అలాగే గ్లోబల్ మార్కెట్స్లో పోటీతత్వాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అల్ ఖతారియాని ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సత్కరించారు. ఖతారీ క్వాలిటీ మార్క్ని మొట్టమొదటగా సొంతం చేసుకున్నందుకు ఈ సన్మానం చేశారు. ఖతారీ జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అండ్ మెట్రాలజీ ఈ ఖతారీ క్వాలిటీ మార్క్ అనే బ్యాడ్జిని అందజేస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?