కరోనా రెండవ దశ..తస్మాత్ జాగ్రత్త..నిబంధనలు పాటించకపోతే అంతే సంగతి..యూఏఈ హెచ్చరిక
- August 24, 2020
యూఏఈ: ప్రపంచం అంతటా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రజలతో దాగుడుమూతలు ఆడుతోంది. తగ్గినట్టే తగ్గి మరలా మనిషిని కాటేస్తోంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది యూఏఈ. కరోనా అదుపులోకి వస్తోంది అని ఊరట చెంది తగిన నిబంధనలతో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టిన యూఏఈ కి పెరుగుతున్న కరోనా కేసులు నిద్రపట్టనివ్వటంలేదు.
కరోనా మహమ్మారి అంతం కాలేదు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి కఠినమైన ముందు జాగ్రత్త చర్యలకు ప్రజలు కట్టుబడి ఉండకపోతే కోవిడ్ -19 వ్యాప్తి యొక్క రెండవ దశ కు యూఏఈ గురయ్యే ప్రమాదం ఉందని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఒబైద్ అల్ హుసాన్ అల్ షంసీ అన్నారు. వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో జాతీయ స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశపెట్టడాన్ని అధికారులు పరిశీలిస్తారని షంసీ తెలిపారు. గత రెండు వారాల్లో అంటువ్యాధుల సంఖ్య పెరిగిన క్రమంలో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం సూచించే నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!