తల్లిదండ్రులపై భారం..స్కూల్ ఫీజులు మొత్తం కట్టాల్సిందే అంటున్న అబుధాబి పాఠశాలలు
- August 25, 2020
అబుధాబి: కరోనా నడుమ కట్టుదిట్టమైన నిబంధనలతో స్కూళ్ళు తెరుచుకోనున్నాయి. పాఠశాలలు పలు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించనున్నాయి; అనగా, విద్యార్థులు పూర్తి రోజు, సగం రోజు, ప్రత్యామ్నాయ రోజులు, ప్రత్యామ్నాయ వారాలు వంటి వివిధ అషన్స్ ను ఎంచుకోవచ్చు. కొందరు డిస్టెన్స్ లెర్నింగ్ కు ప్రాధమ్యమిస్తే మరికొందరు డిస్టెన్స్ లెర్నింగ్ మరియు ఇన్ క్లాస్ విద్యా విధాన్ని సంయుక్తంగా కోరుతున్నారు. మార్గం ఏదైనప్పటికీ విద్యార్థులు పూర్తిగా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ (ADEK) సోమవారం ప్రకటన జారీ చేసింది. అలాగే బస్సు ఫీజులను సైతం చెల్లించాలి అని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు మద్దతు కోసం వారి పాఠశాల ప్రిన్సిపాల్ను సంప్రదించమని ADEK సూచించింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







