దుబాయ్ లో ఎం.పి ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు
- August 25, 2020
దుబాయ్: ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు వంశీగౌడ్ ఆదేశాల మేరకు దుబాయ్ అరవింద్ అన్న యువసేన ఆధ్వర్యంలో దుబాయ్ (బర్ దుబాయ్) మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం అరవింద్ అన్న యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ చేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా యువసేన సభ్యులు మాట్లాడుతూ అరవింద్ చేస్తున్న సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు సహాయపడాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో అరవింద్ అన్న యువసేన సభ్యులు శరత్ గౌడ్, పెనుకుల అశోక్, కుంబల విష్ణు, గోవర్ధన్, జుంజురి అజయ్, జవ్వాజి నాగరాజ్,దశరధం,పెంట రఘుపతి,హరీష్ పటేల్,రమేష్, సతీష్ అంజి, సదానంద, మహేష్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







