విమాన ప్రయాణీకులకు మాస్క్ తప్పనిసరి: ఐఎటిఎ
- August 25, 2020
మస్కట్: ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, విమాన ప్రయాణీకులంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా మాస్క్ని ధరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణీకులు తమ భద్రత, అలాగే కో-ప్యాసెంజర్ల భద్రత అలాగే క్యూ భద్రతను దృష్టిలో పెట్టుకుని మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఐఎటిఎ పేర్కొంది. ఐఎటిఎ సిఇఓ మరియు డైరెక్టర్ జనరల్ అలెగ్జాండ్రె డె జునైక్ మాట్లాడుతూ, ఇది బాధ్యతాయుతమైన కామన్సెన్స్తో కూడిన విషయమని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







