విమాన ప్రయాణీకులకు మాస్క్ తప్పనిసరి: ఐఎటిఎ
- August 25, 2020
మస్కట్: ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, విమాన ప్రయాణీకులంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా మాస్క్ని ధరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణీకులు తమ భద్రత, అలాగే కో-ప్యాసెంజర్ల భద్రత అలాగే క్యూ భద్రతను దృష్టిలో పెట్టుకుని మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఐఎటిఎ పేర్కొంది. ఐఎటిఎ సిఇఓ మరియు డైరెక్టర్ జనరల్ అలెగ్జాండ్రె డె జునైక్ మాట్లాడుతూ, ఇది బాధ్యతాయుతమైన కామన్సెన్స్తో కూడిన విషయమని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







