సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ స్క్రూటినీకి టీమ్ ఏర్పాటు చేసిన క్యాబినెట్
- August 25, 2020
కువైట్: క్యాబినెట్, ఛైర్మన్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (సిఐటిఆర్ఎ) ఇంజనీర్ సలీం ముతైబ్ అల్ ఒజైనాహ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది సోషల్ మీడియా స్క్రూటినీ కోసం. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ సహా సంబంధిత ప్లాట్ఫావ్స్ు స్క్రూటినీ చేసేలా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విధివిధానాల్ని కూడా నిర్దేశించడం జరిగింది. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







