సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ స్క్రూటినీకి టీమ్ ఏర్పాటు చేసిన క్యాబినెట్
- August 25, 2020
కువైట్: క్యాబినెట్, ఛైర్మన్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (సిఐటిఆర్ఎ) ఇంజనీర్ సలీం ముతైబ్ అల్ ఒజైనాహ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది సోషల్ మీడియా స్క్రూటినీ కోసం. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ సహా సంబంధిత ప్లాట్ఫావ్స్ు స్క్రూటినీ చేసేలా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విధివిధానాల్ని కూడా నిర్దేశించడం జరిగింది. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







