ఇండియాలో మృతి చెందిన బహ్రెయిన్ స్టాఫ్ నర్స్
- August 25, 2020
మనామా: హమాద్ టౌన్లోని ఓ ప్రైవేట్ మెడికల్ సెంటర్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తోన్న మలయాళీ మహిళ భవ్య, క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోయారు. చెంగనూర్లోని అలప్పుజాకి చెందినవారు భవ్య. ట్రీట్మెంట్ నిమిత్తం బహ్రెయిన్ నుంచి సొంత ప్రాంతానికి చేరుకున్న భవ్య ఆరోగ్యం కాస్త మెరుగు పడింది. అనంతరం ఆమె బహ్రెయిన్కి చేరుకున్నారు. కానీ, అనూహ్యంగా మళ్ళీ ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రీట్మెంట్ నిమిత్తం స్వదేశానికి వెళ్ళడం జరిగింది. రీజినల్ క్యాన్సర్ సెంటర్, తిరువనంతపురంలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. భవ్యకు భర్త మనోజ్, తొమ్మిదేళ్ళ కుమార్తె వున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







