ఇండియాలో మృతి చెందిన బహ్రెయిన్ స్టాఫ్ నర్స్
- August 25, 2020మనామా: హమాద్ టౌన్లోని ఓ ప్రైవేట్ మెడికల్ సెంటర్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తోన్న మలయాళీ మహిళ భవ్య, క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోయారు. చెంగనూర్లోని అలప్పుజాకి చెందినవారు భవ్య. ట్రీట్మెంట్ నిమిత్తం బహ్రెయిన్ నుంచి సొంత ప్రాంతానికి చేరుకున్న భవ్య ఆరోగ్యం కాస్త మెరుగు పడింది. అనంతరం ఆమె బహ్రెయిన్కి చేరుకున్నారు. కానీ, అనూహ్యంగా మళ్ళీ ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రీట్మెంట్ నిమిత్తం స్వదేశానికి వెళ్ళడం జరిగింది. రీజినల్ క్యాన్సర్ సెంటర్, తిరువనంతపురంలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. భవ్యకు భర్త మనోజ్, తొమ్మిదేళ్ళ కుమార్తె వున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ