ఒమన్లో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు, ఐదుగురి మృతి
- August 25, 2020మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్లో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్పటిదాకా ఒమన్లో 84,652 కరోనా కేసులు నమోదు కాగా, 79,147 మంది కోలుకున్నారు. 642 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. గడచిన 24 గంటల్లో 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, మాస్క్లు ధరించాలని సుప్రీం కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప, బయటకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ