ఒమన్లో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు, ఐదుగురి మృతి
- August 25, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్లో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్పటిదాకా ఒమన్లో 84,652 కరోనా కేసులు నమోదు కాగా, 79,147 మంది కోలుకున్నారు. 642 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. గడచిన 24 గంటల్లో 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, మాస్క్లు ధరించాలని సుప్రీం కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప, బయటకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?