దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా..రూ.7.45లక్షల విలువైన గోల్డ్ సీజ్
- August 27, 2020
దుబాయ్:దుబాయ్ నుంచి కేరళాకు అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ఓ వ్యక్తిని కోజికోడ్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. విమానాశ్రాయ నిఘా విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ ఫ్లైట్ నుంచి దిగిన ప్రయాణికుడి దగ్గర్నుంచి 146 గ్రాములు 24 క్యారెట్ బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ రూ.7.45 లక్షలు ఉంటుందని ఎఐయూ అధికారులు వెల్లడించారు. అలాగే అతని నుంచి 32 వేల రూపాయల విలువైన 8,000 వేల సిగరేట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







