దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా..రూ.7.45లక్షల విలువైన గోల్డ్ సీజ్
- August 27, 2020దుబాయ్:దుబాయ్ నుంచి కేరళాకు అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ఓ వ్యక్తిని కోజికోడ్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. విమానాశ్రాయ నిఘా విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ ఫ్లైట్ నుంచి దిగిన ప్రయాణికుడి దగ్గర్నుంచి 146 గ్రాములు 24 క్యారెట్ బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ రూ.7.45 లక్షలు ఉంటుందని ఎఐయూ అధికారులు వెల్లడించారు. అలాగే అతని నుంచి 32 వేల రూపాయల విలువైన 8,000 వేల సిగరేట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు