దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా..రూ.7.45లక్షల విలువైన గోల్డ్ సీజ్
- August 27, 2020
దుబాయ్:దుబాయ్ నుంచి కేరళాకు అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ఓ వ్యక్తిని కోజికోడ్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. విమానాశ్రాయ నిఘా విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ ఫ్లైట్ నుంచి దిగిన ప్రయాణికుడి దగ్గర్నుంచి 146 గ్రాములు 24 క్యారెట్ బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ రూ.7.45 లక్షలు ఉంటుందని ఎఐయూ అధికారులు వెల్లడించారు. అలాగే అతని నుంచి 32 వేల రూపాయల విలువైన 8,000 వేల సిగరేట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







