75,000 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- August 27, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అథారిటీస్, రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. మొత్తం 75,000 మందికి పైగా ఉల్లంఘనులు వున్నట్లు గుర్తించారు. వీరంతా అమ్నెస్టీని వినియోగించుకోలేదని అధికారులు తెలిపారు. వీరందర్నీ అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించినట్లు వివరించారు అధికారులు. కాగా, 26,000 మంది అమ్నెస్టీని వినియోగించుకున్నారు. ఏప్రిల్లో ఈ అమ్నెస్టీని ప్రకటించిన విషయం విదితమే. అరెస్ట్ చేసిన నిందితుల్ని డిపోర్టేషన్ చేస్తారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!