ఖతార్లో కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు
- August 29, 2020
దోహా:ఖతార్లో శుక్రవారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 220 మంది కరోనా నుంచి కోలుకున్నారని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది. కాగా, ఖతార్లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,983కి చేరుకుంది. ఇప్పటిదాకా మొత్తం రికవరీల సంఖ్య 115,017గా వుంది. ఖతార్లో విజయవంతంగా కరోనా వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. కరోనా సోకినవారిని గుర్తించడం, మెరుగైన వైద్య చికిత్స అందించడం,అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఖతార్లో కరోనా వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు