పబ్లిక్ స్కూల్ మేటర్స్ కోసం ఆన్లైన్ సర్వీసెస్ వినియోగించుకోవాలి
- August 29, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ద్వారా స్టూడెంట్ ఎన్రోల్మెంట్, పబ్లిక్ స్కూల్స్లో ట్రాన్స్ఫర్ వంటి సర్వీసుల్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 2020/21 ఎకడమిక్ ఇయర్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా ఆయా సర్వీసులను పొందవచ్చు. మినిస్ట్రీని సంప్రదించకుండానే ఆన్లైన్ ద్వారా సేవలు అందుతాయని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి పెరగకుండా తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా మినిస్ట్రీకి చెందిన కార్యాలయంలో క్రౌడ్ తగ్గించేందుకోసం ఈ చర్యలు చేపట్టారు. ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆన్లైన్ ఎన్రోల్మెంట్ - గవర్నమెంట్ స్కూల్స్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వంటి సర్వీసులు ఆన్లైన్లోనే అందుబాటులో వుంటాయి. మరిన్ని వివరాల్ని మినిస్ట్రీ వెబ్సైట్ని సందర్శించి తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!