అన్లాక్ 4 గైడ్లైన్స్ విడుదల కేంద్ర ప్రభుత్వం
- August 29, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది. మరిన్ని ఆంక్షలను సడలించింది. మెట్రో రైలు సర్వీసులకు అనుమతి ఇచ్చింది.విద్యా సంస్థలను మరికొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది.
అన్లాక్ 3.0 ముగుస్తున్న వేళ కేంద్రం అన్లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పెళ్లిళ్లు, శుభకార్యాలు తదితర కార్యక్రమాలకు 100 మందికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. స్కూళ్లు, కాలేజీలను మరి కొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది. వివిధ కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులు ప్రకటించింది. తాజా మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!