అన్లాక్ 4 గైడ్లైన్స్ విడుదల కేంద్ర ప్రభుత్వం
- August 29, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది. మరిన్ని ఆంక్షలను సడలించింది. మెట్రో రైలు సర్వీసులకు అనుమతి ఇచ్చింది.విద్యా సంస్థలను మరికొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది.
అన్లాక్ 3.0 ముగుస్తున్న వేళ కేంద్రం అన్లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పెళ్లిళ్లు, శుభకార్యాలు తదితర కార్యక్రమాలకు 100 మందికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. స్కూళ్లు, కాలేజీలను మరి కొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది. వివిధ కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులు ప్రకటించింది. తాజా మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!







