పబ్లిక్ స్కూల్ మేటర్స్ కోసం ఆన్లైన్ సర్వీసెస్ వినియోగించుకోవాలి
- August 29, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ద్వారా స్టూడెంట్ ఎన్రోల్మెంట్, పబ్లిక్ స్కూల్స్లో ట్రాన్స్ఫర్ వంటి సర్వీసుల్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 2020/21 ఎకడమిక్ ఇయర్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా ఆయా సర్వీసులను పొందవచ్చు. మినిస్ట్రీని సంప్రదించకుండానే ఆన్లైన్ ద్వారా సేవలు అందుతాయని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి పెరగకుండా తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా మినిస్ట్రీకి చెందిన కార్యాలయంలో క్రౌడ్ తగ్గించేందుకోసం ఈ చర్యలు చేపట్టారు. ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆన్లైన్ ఎన్రోల్మెంట్ - గవర్నమెంట్ స్కూల్స్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వంటి సర్వీసులు ఆన్లైన్లోనే అందుబాటులో వుంటాయి. మరిన్ని వివరాల్ని మినిస్ట్రీ వెబ్సైట్ని సందర్శించి తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









