తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు:మోదీ

- August 29, 2020 , by Maagulf
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు:మోదీ

న్యూ ఢిల్లీ:తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ.వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి.ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకటరామ్మూర్తి కి నివాళులు అని మోదీ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com