దోహా:రేపటి నుంచి ఎంపిక చేసిన రూట్లలో మెట్రోలింక్ సర్వీసుల పునరుద్ధరణ
- August 31, 2020
దోహా:ఎంపిక చేసిన 17 రూట్లలో రేపటి నుంచి మెట్రో లింక్ సర్వీసులు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆదివారం నుంచి బుధవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రోలింక్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దోహా మెట్రో వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం 6 గంటలకు, అర్ధరాత్రి 11.59 గంటల వరకు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు నడుస్తాయి. దోహా మెట్రో స్టేషన్ నుంచి సమీపంలోని నివాస ప్రాంగణాలు, వాణిజ్య ప్రాంతాలకు కలుపుతూ మెట్రో లింక్ బస్సు సర్వీసులు ప్రయాణికులను గమ్యానికి చేరవేస్తాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









