దోహా:రేపటి నుంచి ఎంపిక చేసిన రూట్లలో మెట్రోలింక్ సర్వీసుల పునరుద్ధరణ
- August 31, 2020
దోహా:ఎంపిక చేసిన 17 రూట్లలో రేపటి నుంచి మెట్రో లింక్ సర్వీసులు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆదివారం నుంచి బుధవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రోలింక్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దోహా మెట్రో వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం 6 గంటలకు, అర్ధరాత్రి 11.59 గంటల వరకు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు నడుస్తాయి. దోహా మెట్రో స్టేషన్ నుంచి సమీపంలోని నివాస ప్రాంగణాలు, వాణిజ్య ప్రాంతాలకు కలుపుతూ మెట్రో లింక్ బస్సు సర్వీసులు ప్రయాణికులను గమ్యానికి చేరవేస్తాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు