అబుధాబి:నాన్ ముస్లింస్ కోసం అన్ని ప్రార్ధనా స్థలాలూ రీ-ఓపెన్
- August 31, 2020
అబుధాబి:నాన్ ముస్లింస్స్ కోసం అన్ని ప్రార్థనా స్థలాలూ పునఃప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి 30 శాతం కెపాసిటీతో ప్రారంభిస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా, పిల్లలు అలాగే పెద్దలు కూడా ఈ రెలిజియస్ పేస్లలో రిట్యువల్స్ చేసుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేని వృద్ధులకూ వీటిల్లోకి ప్రవేశం వుంటుంది. ప్రధాన ప్రార్థనలు మాత్రమే ఈ ప్రార్థనా స్థలాల్లో అనుమతి పొందాయి. ఇతరత్రా కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది. అబుదాబీలోని ప్రధాన చర్చిలు సెంట్ జోసెఫ్ కేథడ్రల్ అలాగే సెంట్ జార్జి ఆర్థోడాక్స్ చర్చ్ వంటివి మాత్రమే ప్రస్తుతం ఓపెన్ అయి వున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









