అబుధాబి రెస్టారెంట్ బ్లాస్ట్: ఇద్దరు మృతి
- August 31, 2020
అబుధాబి:అబుధాబిలోని ఓ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గ్యాస్ సిలెండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. రషీద్ బిన్ సయీద్ స్ట్రీట్ (ఎయిర్ పోర్ట్ రోడ్డులో) ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ఓ వ్యక్తి రెస్టారెంట్కి చెందినవారు కాగా, మరొకరు.. అటువైపుగా వెళుతున్న వ్యక్తి. పలువురు వ్యక్తులు ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ప్రమాదంతో సమీపంలోని కొన్ని దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. సహాయక బృందాలు అక్కడున్నవారిని హుటాహుటిన తరలించడం జరిగింది. గాయపడ్డవారికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









