అబుధాబి రెస్టారెంట్ బ్లాస్ట్: ఇద్దరు మృతి
- August 31, 2020
అబుధాబి:అబుధాబిలోని ఓ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గ్యాస్ సిలెండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. రషీద్ బిన్ సయీద్ స్ట్రీట్ (ఎయిర్ పోర్ట్ రోడ్డులో) ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ఓ వ్యక్తి రెస్టారెంట్కి చెందినవారు కాగా, మరొకరు.. అటువైపుగా వెళుతున్న వ్యక్తి. పలువురు వ్యక్తులు ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ప్రమాదంతో సమీపంలోని కొన్ని దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. సహాయక బృందాలు అక్కడున్నవారిని హుటాహుటిన తరలించడం జరిగింది. గాయపడ్డవారికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..