కువైట్లో ఇండియన్ ఇంజనీర్స్ కోసం ఓపెన్ హౌస్
- August 31, 2020
కువైట్ సిటీ:సెప్టెంబర్ 2న మూడవ తదుపరి ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. కువైట్లో ఎంబసీ పరిసరాల్లో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఇది ప్రారంభమవుతుంది. అఅంబాసిడర్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, హెడ్స్ ఆఫ్ కమ్యూనిటీ వెల్ఫేర్, కాన్సులర్ మరియు లేబర్ వింగ్స్ అలాగే సంబంధిత అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాన్సులర్ ఆఫీసర్ రోజువారీ నిర్వహించే ఓపెన్ హౌస్లకు ఇది అదనం. కువైట్లోని ఇండియన్ ఇంజనీర్స్ కోసం ఈ ప్రత్యేక ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సంబంధిత ప్రికాషన్స్ అన్నీ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫస్ట్ క మ్ ఫస్ట్ సెర్స్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్స్ చేపట్టి, ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. కమ్యూనిటీ. ఇ-మెయిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ ఇ-మెయిల్ రిజిస్టర్డ్ అటెండీస్కి వెళుతుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు