నిజ్వా, ఇబ్రా ఆసుపత్రుల్ని సందర్శించిన హెల్త్ మినిస్టర్
- September 01, 2020
మస్కట్:మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది, సోమవారం అల్ దఖ్లియా గవర్నరేట్లోని నిజ్వా ఆసుపత్రిని సందర్శించారు. అలాగే ఆయన నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని ఇబ్రా ఆసుపత్రిని కూడా సందర్శించారు. ఈ సందర్బంగా కరోనా నేపథ్యంలో సేవలందిస్తోన్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఆయా ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరింతగా ఇక్కడి సౌకర్యాల్ని మెరుగుపర్చడంపై సిబ్బంది అలాగే రోగుల అభిప్రాయాల్ని స్వీకరించారు.
తాజా వార్తలు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!









