నిజ్వా, ఇబ్రా ఆసుపత్రుల్ని సందర్శించిన హెల్త్ మినిస్టర్
- September 01, 2020
మస్కట్:మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది, సోమవారం అల్ దఖ్లియా గవర్నరేట్లోని నిజ్వా ఆసుపత్రిని సందర్శించారు. అలాగే ఆయన నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని ఇబ్రా ఆసుపత్రిని కూడా సందర్శించారు. ఈ సందర్బంగా కరోనా నేపథ్యంలో సేవలందిస్తోన్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఆయా ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరింతగా ఇక్కడి సౌకర్యాల్ని మెరుగుపర్చడంపై సిబ్బంది అలాగే రోగుల అభిప్రాయాల్ని స్వీకరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు