డ్రగ్ ట్రాఫికింగ్: ముగ్గురి అరెస్ట్
- September 01, 2020
కతార్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, 29 కిలోగ్రాముల హాషిష్ అలాగే 10.2 కిలోగ్రాముల మెథాంపెటమైన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. స్మగ్లింగ్కి సంబంధించిన సమాచారం అందడంతో డైరెక్టరేట్ వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి నిందితుల్ని అరెస్ట్ చేసి, డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్కి నిందితుల్ని అప్పగించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!