బహ్రెయిన్:కార్మికుల నివాస ప్రాంతాల్లో సేఫ్టి డ్రైవ్ చేపట్టిన సివిల్ డిఫెన్స్
- September 04, 2020
మనామా:కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం..ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసింది. ముఖ్యంగా కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ కార్మికుల శిబిరాల్లో సెఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించింది. అన్ని గవర్నరేట్లలోని కార్మిక నివాస ప్రాంతాల్లో డైరెక్టరేట్ సబ్బంది పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. ముఖ్యంగా కార్మికులు అందరూ ఒకే గదిని షేర్ చేసుకుంటారు కనుక..కరోనా వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తల పట్ల వారికి అవగాహన కల్పించనున్నారు. కార్మిక శిబిరాల్లో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన ప్రవాసీయులకు అర్ధమయ్యేలా పలు భాషల్లో ఈ సెఫ్టీ డ్రైవ్ ను నిర్వహించనున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి.బహ్రెయిన్)
తాజా వార్తలు
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!









