ప్రెజర్ కుక్కర్లో బంగారం స్మగ్గ్లింగ్
- September 05, 2020
కేరళ:బంగారం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన పక్కాదారిలో తరలిస్తూనే ఉన్నారు. ఎన్ని మార్గాలు మూసి వేసిన కొత్తదారిలో బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రం కొద్డిరోజులుగా బంగారం అక్రమ రవాణాతో రోజు వార్తల్లోకి ఎక్కుతుంది. తాజాగా కేరళ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జెడ్డా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 700 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్కు చెందిన అధికారులు అతన్ని పట్టుకున్నారు. ప్రెజర్ కుక్కర్లో బంగారన్ని తీసుకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







