ఖతార్‌లో కొత్తగా 227 కరోనా పాజిటివ్‌ కేసులు

- September 05, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 227 కరోనా పాజిటివ్‌ కేసులు

దోహా:ఖతార్‌ హెల్త్‌ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం కొత్తగా 227 కరోనా పాజిటివ్‌ కేసులు దేశంలో నమోదయ్యాయి. 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటిదాకా కరోనా నుంచి రికవర్‌ అయినవారి సంఖ్య 116,780కి చేరుకుంది. కాగా, గడచిన 24 గంటల్లో మొత్తం 4,725 కరోనా టెస్టులు చేశారు. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 654,973గా వుంది. మొత్తం 2,882 యాక్టివ్‌ కేసులు దేశంలో వున్నాయి.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com