ఖతార్లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు
- September 05, 2020
దోహా:ఖతార్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటిదాకా కరోనా నుంచి రికవర్ అయినవారి సంఖ్య 116,780కి చేరుకుంది. కాగా, గడచిన 24 గంటల్లో మొత్తం 4,725 కరోనా టెస్టులు చేశారు. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 654,973గా వుంది. మొత్తం 2,882 యాక్టివ్ కేసులు దేశంలో వున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?