కింగ్డమ్ లోకి వచ్చే విదేశీయులకు ఎంట్రీ ఫీజు ప్రచారాన్ని కొట్టి పారేసిన సౌదీ అరేబియా
- September 05, 2020
రియాద్:సౌదీ అరేబియాలోకి వచ్చే విదేశీయులు, ఇతర వాహనాలపై ప్రవేశ రుసుము విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సౌదీయేతరుల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సౌదీలోకి వచ్చే ఏ విదేశీయులపై ప్రభుత్వం ఎలాంటి ఫీజులు వసూలు చేయటం లేదని క్లారిటీ ఇచ్చింది. అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేకుండా ఎవరూ అసత్య ప్రచారాలు చేయవద్దని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?