కింగ్డమ్ లోకి వచ్చే విదేశీయులకు ఎంట్రీ ఫీజు ప్రచారాన్ని కొట్టి పారేసిన సౌదీ అరేబియా
- September 05, 2020రియాద్:సౌదీ అరేబియాలోకి వచ్చే విదేశీయులు, ఇతర వాహనాలపై ప్రవేశ రుసుము విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సౌదీయేతరుల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సౌదీలోకి వచ్చే ఏ విదేశీయులపై ప్రభుత్వం ఎలాంటి ఫీజులు వసూలు చేయటం లేదని క్లారిటీ ఇచ్చింది. అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేకుండా ఎవరూ అసత్య ప్రచారాలు చేయవద్దని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని కోరింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..