బొలీవియాకి చెందిన బ్రెజిల్ నట్స్పై బ్యాన్
- September 05, 2020దోహా:కతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, రెండు రకాలైన బ్రెజిల్ నట్స్పై నిషేధం విధించడం జరిగింది. ‘ఈట్ నేచురా’ ట్రేడ్ మార్క్ కలిగిన ప్రోడక్ట్ 2021 జూన్తో గడువు ముగుస్తుంది. మరో ట్రేడ్ మార్క్ హేమా, 202 ఆగస్ట్ 31 అలాగే 2021 ఫిబ్రవరి 28, మార్చి 31, 2021తో ముగుస్తుంది. ఇవన్నీ బొలీవియాకి చెందినవి. సెంట్రల్ ఫుడ్ లేబరేటరీస్లో వీటిపై పరీక్షలు నిర్వహించగా, వీటిల్లో బ్యాక్టీరియా ఆనవాళ్ళు కనుగొనడం జరిగింది. కన్స్యుమర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిపై బ్యాన్ విధించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్