బొలీవియాకి చెందిన బ్రెజిల్ నట్స్పై బ్యాన్
- September 05, 2020
దోహా:కతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, రెండు రకాలైన బ్రెజిల్ నట్స్పై నిషేధం విధించడం జరిగింది. ‘ఈట్ నేచురా’ ట్రేడ్ మార్క్ కలిగిన ప్రోడక్ట్ 2021 జూన్తో గడువు ముగుస్తుంది. మరో ట్రేడ్ మార్క్ హేమా, 202 ఆగస్ట్ 31 అలాగే 2021 ఫిబ్రవరి 28, మార్చి 31, 2021తో ముగుస్తుంది. ఇవన్నీ బొలీవియాకి చెందినవి. సెంట్రల్ ఫుడ్ లేబరేటరీస్లో వీటిపై పరీక్షలు నిర్వహించగా, వీటిల్లో బ్యాక్టీరియా ఆనవాళ్ళు కనుగొనడం జరిగింది. కన్స్యుమర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిపై బ్యాన్ విధించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







