బొలీవియాకి చెందిన బ్రెజిల్ నట్స్పై బ్యాన్
- September 05, 2020
దోహా:కతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, రెండు రకాలైన బ్రెజిల్ నట్స్పై నిషేధం విధించడం జరిగింది. ‘ఈట్ నేచురా’ ట్రేడ్ మార్క్ కలిగిన ప్రోడక్ట్ 2021 జూన్తో గడువు ముగుస్తుంది. మరో ట్రేడ్ మార్క్ హేమా, 202 ఆగస్ట్ 31 అలాగే 2021 ఫిబ్రవరి 28, మార్చి 31, 2021తో ముగుస్తుంది. ఇవన్నీ బొలీవియాకి చెందినవి. సెంట్రల్ ఫుడ్ లేబరేటరీస్లో వీటిపై పరీక్షలు నిర్వహించగా, వీటిల్లో బ్యాక్టీరియా ఆనవాళ్ళు కనుగొనడం జరిగింది. కన్స్యుమర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిపై బ్యాన్ విధించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









