రేపు ఏపీ సెక్రటేరియట్‌ నిర్మాణానికి శంకుస్థాపన

- February 09, 2016 , by Maagulf
రేపు ఏపీ సెక్రటేరియట్‌ నిర్మాణానికి శంకుస్థాపన

ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి గుత్తేదారుల ఎంపిక రేపు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు సీఆర్డీఏ చర్చలకు ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులు ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన తేదీలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నెల 12 నుంచి 17 తేదీల మధ్య సచివాలయ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com