పత్రిక గేట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- September 07, 2020
న్యూ ఢిల్లీ:ప్రధాని మోదీ మంగళవారం రాజస్థాన్ రాజధానిలో జైపూర్ పత్రిక గేట్ను ప్రారంభించనున్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పత్రిక గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ జవహర్లాల్ నెహ్రూ మార్గ్లో ప్రతిష్టాత్మకంగా ఈ ఐకానిక్ గేట్ ను నిర్మించింది. ఈ గేట్ ప్రారంభించడంతో గ్రూప్ చైర్మన్ రాసిన రెండు పుస్తకాలను కూడా మోదీ విడుదల చేస్తారని ప్రధాన మంత్రి కార్యలయం పేర్కొంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!