అక్టోబర్ 5నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాం:ఏపీ విద్యాశాఖ మంత్రి
- September 08, 2020
అమరావతి:అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ పున: ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.కేంద్రం నుంచి అన్లాక్ 5 మార్గదర్శకాలు విడుదలైన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. విద్యావ్యవస్థలో పలు సంస్కరణలను చేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ మోడల్ కరికులంను తీసుకొచ్చామని.. సీఎం ఆలోచన మేరకు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్తో వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. జాతీయ విద్యా పాలసీ రాకముందే సీఎం ఈ విధమైన ఆలోచనలు చేశారని అన్నారు. ఇప్పటికే విద్య కానుక సిద్దం చేశామని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. డిగ్రీ నుంచి బయటకు రాగానే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యత లభించేలా సంస్కరణలు చేపడుతున్నామన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







