'మేముసైతం' కోసం 'ముఠామేస్త్రీ' గా మారిన రాణా
- February 10, 2016
నటుడు దగ్గుబాటి రానా ముఠామేస్త్రీ అయ్యారు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ప్రసారం కానున్న 'మేముసైతం' అనే కార్యక్రమం కోసం రానా బుధవారం కూలీగా మూటలు మోశారు. కూకట్పల్లిలోని రైతుబజార్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కూలీ గెటప్లో మూటలు మోశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో రానాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన రానా ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఈ కార్యక్రమం కోసం నటి రకుల్ప్రీత్సింగ్ కూరగాయలు అమ్మిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







