ఎంబసీలో ఇండియన్ ఇంజనీర్స్ రిజిస్టర్ చేసుకోవాలి
- September 11, 2020
కువైట్ సిటీ:కువైట్లోని ఇండియన్ ఎంబసీ, ఇండియన్ ఇంజనీర్స్ అంతా ఎంబసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అంబాసిడర్ సిబి జార్జి మాట్లాడుతూ, ఈ విషయమై సంబంధిత అథారిటీస్తో టచ్లో వున్నట్లు పేర్కొన్నారు. అక్రిడేషన్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లకు అండగా ఎంబసీ వ్యవహరిస్తుందనీ, వారి సమస్యలపై సంబంధిత అథారిటీస్తో చర్చలు జరుపుతున్నామనీ సిబి జార్జి వెల్లడించారు. గతంలో రిజిస్టర్ చేసుకున్నవారు, కొత్త రిజిస్ట్రీలో కూడా అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 30వ సెప్టెంబర్ లోపు https://forms.gle/YRoQwFEu3YHURgCe6 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







