ఎంబసీలో ఇండియన్ ఇంజనీర్స్ రిజిస్టర్ చేసుకోవాలి
- September 11, 2020
కువైట్ సిటీ:కువైట్లోని ఇండియన్ ఎంబసీ, ఇండియన్ ఇంజనీర్స్ అంతా ఎంబసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అంబాసిడర్ సిబి జార్జి మాట్లాడుతూ, ఈ విషయమై సంబంధిత అథారిటీస్తో టచ్లో వున్నట్లు పేర్కొన్నారు. అక్రిడేషన్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లకు అండగా ఎంబసీ వ్యవహరిస్తుందనీ, వారి సమస్యలపై సంబంధిత అథారిటీస్తో చర్చలు జరుపుతున్నామనీ సిబి జార్జి వెల్లడించారు. గతంలో రిజిస్టర్ చేసుకున్నవారు, కొత్త రిజిస్ట్రీలో కూడా అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 30వ సెప్టెంబర్ లోపు https://forms.gle/YRoQwFEu3YHURgCe6 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







