ఇండియన్ ఎంబసీ - టీచర్లకు సన్మానం
- September 11, 2020
దోహా:ఖతార్లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, పలువురు భారతీయ టీచర్లను సత్కరించారు. కమ్యూనిటీ బిల్డింగ్, ఎకనమిక్ ఎక్స్లెన్స్, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్ వంటి అంశాల్లో తమవంతు పాత్ర పోషిస్తోన్న టీచర్లను ఇండియన్ ఎంబసీ - టీచర్స్ ఫెలిసిటేషన్ సెర్మనీ సందర్భంగా సత్కరించడం జరిగింది. యూ ట్యూబ్లో ఈ కార్యక్రమం లైవ్లో ప్రసారమైంది. ఈ సందర్భంగా రాయబారి దీపక్ మిట్టల్, ఉపాధ్యాయుల సేవల్ని కొనియాడారు. బిర్లా పబ్లిక్ స్కూల్కి చెందిన రాకేష& వర్మ, డిపిఎస్ మోడర్న్ ఇండియన్ స్కూల్కి చెందిన జయంతి రాజగోపాలన్, శాంతినికేతన్ ఇండియన్ స్కూల్కి చెందిన షాకిర్ హుస్సేన్లను ఈ సందర్భంగా సత్కరించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇండియన్ స్కూల్స్లో పాటించేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నాలెడ్జ్ కంటే గొప్ప మిత్రుడు, రీడింగ్ కంటే గొప్ప ఆనందం ఏదీ వుండదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







