ప్రజలలో భయాన్ని కల్గిస్తూ పుకార్ల ఫోన్లు చేసేవారిపై తీవ్ర చర్యలు
- February 10, 2016
బహ్రెయిన్ లో ప్రజాజీవన క్రమాన్ని అంతరాయం కల్గిస్తూ, లేనిపోని పుకార్లను అవాస్తవాలను ఫోన్ కాల్స్ ద్వారా తెలియచేస్తూ భయాన్ని కల్గించే వారిపై పోలీసులు చట్టపరమైన కటినచర్యలు తీసుకోనున్నారు. నేషనల్ ఏక్షన్ చార్టర్ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ప్రజాభద్రతా విభాగం ముఖ్యాఢికారి మేజర్ జనెరల్ తారిక్ అల్ హస్సన్ ఈ ప్రకటనను చేశారు. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి దేశస్థిరత్వాన్ని కలవరపరచే వ్యక్తులపై వారి ఫొనె పుకార్లను ఉపెక్షెంచబొమని అన్నారు.బహ్రెయిన్ పోలీసులు ఇప్పటికే..వివిధ ఫోన్ కాల్స్ పై పర్యవేక్షణ జరుపుతున్నారని తెలిపారు. వారు ప్రజాభద్రతపై అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి పుకార్లను వ్యాపింప చేసేవారి గూర్చిన ఏదైనా ముఖ్య సమాచారం ప్రజలలో ఎవరి దగ్గరైనా ఉంటె, వారు ఆ వ్యక్తిని గూర్చి ఈ దిగువన ఇస్తున్న " 80008008 " ఫొనె నెంబర్ కు తప్పక తెలియచేయాలని...అయెతే, ఈ సమాచారం ఇచ్చినవారి వివరాలను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







