విజిట్ వీసా గడువు తీరినా,యూఏఈలో వుండిపోయేవారికి జరీమానా
- September 12, 2020
యూఏఈ:విజిటర్స్ లేదా టూరిస్టులు, మార్చి 1 తర్వాత వీసా గడువు తీరిపోయినప్పటికీ ఇంకా దేశంలోనే వుండిపోతే భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెప్టెంబర్ 11 నుంచి జరీమానాలు ప్రారంభమవుతాయి. ఓవర్స్టే జరీమానా తొలి రోజుకి 200 దిర్హాములు వుంటుందని అమెర్ సెల్ సెంటర్ ఏజెంట్ పేర్కొన్నారు. ఎయిర్ పోర్టుల వద్ద ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఈ మొత్తాన్ని లెక్కిస్తారు. ప్రతి అదనపు రోజుకీ 100 దిర్హాములు అలాగే సర్వీస్ ఫీజు కింద 1000 దిర్హాములు వసూలు చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 11న నెల రోజులపాటు గడువు పొడిగించగా, అది సెప్టెంబర్ 11తో ముగిసింది. ఎలాంటి అదనపు పొడిగింపూ ఇకపై వుండదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విజిట్ వీసా వున్నవారు తమ స్టేటస్ని మార్చుకోవాలి లేదంటే, దేశం విడిచి వెళ్ళాల్సిందిగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!