ఏ.పి లో కొత్తగా 9,901 కరోనా పాజిటివ్ కేసులు
- September 12, 2020
ఏ.పి:ఏ.పి లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 75,456సాంపిల్స్ ని పరీక్షించగా 9,901 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల కడప లో తొమ్మిది మంది, చిత్తూరు లో ఎనిమిది మంది, ప్రకాశం లో ఎనిమిది మంది, నెల్లూరు లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, కృష్ట లో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ముగ్గురు, శ్రీకాకుళం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 10,292 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,54,692 పాజిటివ్ కేసు లకు గాను 4,54,113 మంది డిశ్చార్జ్ కాగా.. 4,846 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 95,733 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







