దుబాయ్ లో నిజాయితీ చాటిన భారతీయుడు..
- September 13, 2020
దుబాయ్:దుబాయ్ లో ప్రవాస భారతీయుడి ఒకరు తన నిజాయితీని చాటారు.తనకు దొరికిన బ్యాగులో 14,000$ డాలర్ల నగదు మరియు 200,000 దిర్హాముల విలువ చేసే బంగారు ఆభరణాలను భారత వ్యక్తి తీసుకెళ్లి దుబాయ్ పోలీసులకు అప్పగించారు.భారత్కు చెందిన రిచ్ జేమ్స్ కమల్ కుమార్ తన నిజాయితీని చాటుకున్నారు.తనకు దొరికిన లక్షల రూపాయలు కలిగి ఉన్న బ్యాగును అల్ కుశైస్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.ఎంతో నిజాయితీగా తనకు దొరికిన బ్యాగును తెచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించినందుకు శనివారం ఆయనను అల్ కుశైస్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ యూసుఫ్ అబ్దుల్లాహ్ సలీమ్ అల్ అదిది సన్మానించారు.ఈ సంధర్భంగా కుమార్కు పోలీస్ అధికారులు ప్రత్యేక ప్రశంస పత్రాన్ని అందజేశారు.తనకు దక్కిన ఈ ప్రత్యేక గుర్తింపు పట్ల దుబాయ్ పోలీసులకు కమల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు గర్వకారణమని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







