ప్రవాసీయులకు అనుమతిపై స్పష్టత ఇచ్చిన బహ్రెయిన్ ప్రభుత్వం
- September 13, 2020
మనామా:కరోనా కారణంగా పలు దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులకు బహ్రెయిన్ అనుమతి ఇచ్చిదంటూ జరుగుతున్నతున్న ప్రచారాన్ని ఆ దేశ ప్రభుత్వం కొట్టిపారేసింది. పలు దేశాల నుంచి వచ్చే వలస కార్మికులకు అనుమతి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిరాధారమైనదని బహ్రెయిన్ జాతీయత, పాస్ పోర్ట్స్, నివాసిత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ ప్రయాణాలు, విదేశాల నుంచి వచ్చే వారికి సంబంధించి గతంలో ప్రకటించిన నిబంధనలే ఇంకా అమలులో ఉన్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తు ఉంచుకోవాలని వెల్లడించింది. ఇదిలాఉంటే..బహ్రెయిన్ ప్రభుత్వం ఇటీవలె ప్రకటించిన వివరాల మేరకు ఖతార్ మినహా జీసీసీ సభ్య దేశాలకు మాత్రమే అనుమతి ఉంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







