ఏ.పిలో కొత్తగా 10,131 కరోనా పాజిటివ్ కేసులు
- September 13, 2020
అమరావతి: ఏ.పి రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,131 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,67,139కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 45,99,826 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 72,233 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 9,536 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,67,123కు చేరింది. కొత్తగా 66మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 4,912కి చేరింది. ప్రస్తుతం 95,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!