3.2 మిలియన్ దిర్హామ్ విలువైన ఫేక్ ప్రోడక్ట్స్ రీసైకిల్
- September 15, 2020దుబాయ్:దుబాయ్ కస్టమ్స్, 3.2 మిలియన్ దిర్హామ్ విలువైన కౌంటర్ఫీట్ ప్రోడక్ట్స్ని 2020లో ఇప్పటిదాకా రీసైకిల్ చేయడం జరిగింది. 46 అంతర్జాతీయ బ్రాండ్స్కి సంబంధించి 148,700 ఫేక్స్ని రీసైకిల్ చేశారు. ధ్వంసం చేయడానికి బదులుగా వీటిని రీసైకిల్ చేయడం జరిగిందని డైరెక్టర్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిపార్ట్మెంట్ యూసెఫ్ ఒజైర్ ముబారక్ పేర్కొన్నారు. ఫ్రెంచ్ అలాగే యూఎస్ డిప్లమాటిక్ మిషన్స్తో జరిగిన వీడియో మీటింగ్ సందర్భభంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కౌంటర్ఫీట్ ప్రోడక్ట్స్ విషయమై ఈ మీటింగ్లో చర్చ జరిగింది. అంతర్జాతీయ బ్రాండ్స్ హక్కుల విషయమై ఐపీఆర్ డిపార్ట్మెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముబారక్ చెప్పారు. పూర్తిగా ఆయా ప్రోడక్ట్స్ని ధ్వంసం చేయడం కంటే వాటిని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రీసైకిల్ చేసేముందు ట్రేడ్ మార్క్ ఓనర్స్కి సమాచారం ఇస్తారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!