3.2 మిలియన్ దిర్హామ్ విలువైన ఫేక్ ప్రోడక్ట్స్ రీసైకిల్
- September 15, 2020
దుబాయ్:దుబాయ్ కస్టమ్స్, 3.2 మిలియన్ దిర్హామ్ విలువైన కౌంటర్ఫీట్ ప్రోడక్ట్స్ని 2020లో ఇప్పటిదాకా రీసైకిల్ చేయడం జరిగింది. 46 అంతర్జాతీయ బ్రాండ్స్కి సంబంధించి 148,700 ఫేక్స్ని రీసైకిల్ చేశారు. ధ్వంసం చేయడానికి బదులుగా వీటిని రీసైకిల్ చేయడం జరిగిందని డైరెక్టర్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిపార్ట్మెంట్ యూసెఫ్ ఒజైర్ ముబారక్ పేర్కొన్నారు. ఫ్రెంచ్ అలాగే యూఎస్ డిప్లమాటిక్ మిషన్స్తో జరిగిన వీడియో మీటింగ్ సందర్భభంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కౌంటర్ఫీట్ ప్రోడక్ట్స్ విషయమై ఈ మీటింగ్లో చర్చ జరిగింది. అంతర్జాతీయ బ్రాండ్స్ హక్కుల విషయమై ఐపీఆర్ డిపార్ట్మెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముబారక్ చెప్పారు. పూర్తిగా ఆయా ప్రోడక్ట్స్ని ధ్వంసం చేయడం కంటే వాటిని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రీసైకిల్ చేసేముందు ట్రేడ్ మార్క్ ఓనర్స్కి సమాచారం ఇస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన