కింగ్ ఫహాద్ కాజ్వే ఇ-పేమెంట్ ప్రారంభం
- September 15, 2020
సౌదీ అరేబియా:కింగ్ ఫహాద్ కాజ్వేపై ఎలక్ట్రానిక్ పేమెంట్ నేటి నుంచి ప్రారంభమయ్యింది. ఇ-పేమెంట్ విధానం, కార్లు అలాగే ట్రక్కులు మరియో మోటర్ సైకిల్స్కి వర్తిస్తుందనీ, క్యాష్ రూపంలో చెల్లింపులు చేయకుండానే ఈ కాజ్వేని వినియోగించుకోవచ్చని కింగ్ ఫహాద్ కాజ్వే అథారిటీ పేర్కొంది. మెంబర్షిప్ కార్డులు కలిగినవారు కెఎఫ్సిఎ అధికారిక వెబ్సైట్లో రీచార్జ్ చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన గేట్స్ కూడా స్టాఫ్తో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా పనిచేస్తాయి. కాగా, కొత్త గేట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తవుతుంది. ఆటోమేటిక్ వెయింగ్ కి సంబంధించి దీన్ని ఉపయోగించనున్నారు. మార్చి 7న ఈ 25 కిలోమీటర్ల కాజ్వే కరోనా నేపథ్యంలో మూసివేయడం జరిగింది. కాగా, జులైలో ఈ కాజ్వేని తెరిచారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!