ఇంటర్న్ షిప్ ప్రోగాం ప్రారంభించిన కతార్ మ్యూజియమ్స్
- September 17, 2020
దోహా: కతార్ మ్యూజియమ్స్, రిమోట్ మరియు రెగ్యులర్ ఇటర్న్షిప్ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. హ్యామన్ క్యాపిటల్ డిపార్ట్మెంట్ తరఫున లెర్నింగ్ మరియు డెవలప్మెంట్ సెక్షన్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. యూనివర్సిటీ స్టూడెంట్స్, తాజా గ్రాడ్యుయేట్లు అలాగే టాలెంటెడ్ కమ్యూనిటీ మెంబర్స్, మెరుగైన వర్క్ ప్లేస్మెంట్ ఆపర్చ్యూనిటీస్ సొంతం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. హ్యామన్ క్యాపిటల్ అండ డైరెక్టర్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ ప్రొటెక్షన్ - కతార్ మ్యూజియవ్స్ు అబ్దుల్ అతీఫ్ మొహమ్మద్ అల్ జామ్సి మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో చాలా కంపెనీలు ప్రత్యామ్నాయ కార్యకలాపాల వైపు దృష్టి సారించాయనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా యువతకు ఇంటర్న్షిప్ ఉపయోగపడుతుందని అన్నారు. లోకల్ కెపాసిటీని పెంచేలా ఈ ఇంటర్న్షిప్ని డిఐన్ చేశారు. 3, 6 అలాగే 13 నెలల కాలానికిగాను ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంని డిజైన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన