జేవాకింగ్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- September 17, 2020
రస్ అల్ ఖైమా:28 ఏళ్ళ ఆసియా జాతీయుడు, రస్ అల్ ఖైమాలో జరిగిన ‘రన్ ఓవర్ యాక్సిడెంట్’లో ప్రాణాలు కోల్పోయారు. వకాలత్ రోడ్డుపై రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ వ్యక్తిని ఓ వాహనం వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. రోడ్డు దాటేందుకు నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా, వేరే ప్రాంతంలో ఆ వ్యక్తి రోడ్డు దాటినట్లు గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీస్ పెట్రోల్స్, పారామెడిక్స్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే, అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని మార్గ్కి తరలించారు. ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి మాట్లాడుతూ, పాదచారులు, రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలనే వినియోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







