జేవాకింగ్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- September 17, 2020
రస్ అల్ ఖైమా:28 ఏళ్ళ ఆసియా జాతీయుడు, రస్ అల్ ఖైమాలో జరిగిన ‘రన్ ఓవర్ యాక్సిడెంట్’లో ప్రాణాలు కోల్పోయారు. వకాలత్ రోడ్డుపై రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ వ్యక్తిని ఓ వాహనం వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. రోడ్డు దాటేందుకు నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా, వేరే ప్రాంతంలో ఆ వ్యక్తి రోడ్డు దాటినట్లు గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీస్ పెట్రోల్స్, పారామెడిక్స్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే, అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని మార్గ్కి తరలించారు. ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి మాట్లాడుతూ, పాదచారులు, రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలనే వినియోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







