గల్ఫ్ దేశాల్లో బిజెపి తెలంగాణ NRI సెల్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
- September 18, 2020
గల్ఫ్:మన ప్రియతమ నేత, భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం పురస్కరించుకుని గల్ఫ్ దేశాలైన ఒమాన్, యూఏఈ,ఖతార్,కువైట్ మరియు బహ్రెయిన్ శాఖల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కరోన నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించినట్టు మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు.మిడిల్ ఈస్ట్ చైర్మన్ తోపాలి శ్రీనివాస్ మరియు మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు సూచనతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒమాన్ లో
ఒమాన్ కన్వీనర్ మంచికట్ల కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకల్లో బిజెపి ముఖ్య నాయకులు మామిడి శ్యాం, మురళి నడ్లపాటి, సాయి కుమార్ నిడిమోలు, అల్లే గంగాధర్, చెని గురువయ్య,సమంతి గంగాధర్ పాల్గొన్నారు.

ఖతర్ లో
ఖతర్ కన్వీనర్ విలాసాగరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ,శివప్రసాద్,సత్యనారాయణ ,నాంపెళ్ళి,బాలయ్య,రాజశేఖర్ .రాజయ్య,కిరణ్ ,రేడ్డి పాల్గొన్నారు.

కువైట్ లో
కువైట్ కో-ఆర్డినేటర్ క్యాతం రమేష్ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రణయ్,భాస్కర్ కుమార్,సాయి, వాసు, కనకయ్య, శరత్, సురేందర్, ప్రవీణ్. ప్రబుదాస్, సురేష్,రాజు,రాజేష్,శేఖర్,ప్రవీణ్, అశోక్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







