రెస్టారెంట్స్లో ఇండోర్ డైనింగ్ అప్పుడే కాదు
- September 18, 2020
మనామా: బహ్రెయిన్ అథారిటీస్, ఇండోర్ డైనింగ్ రిజంప్షన్ని మరింత ఆలస్యం చేయాలని నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 24 వరకు వీటికి అనుమతినిచ్చేది లేదని అథారిటీస్ స్పష్టం చేశాయి. కాగా, రెస్టారెంట్స్లో ఔట్డోర్ కేటరింగ్కి మాత్రం యధాతథంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. కాగా, స్కూళ్ళలో ఇన్పర్సన్ లెర్నింగ్ నుంచి అక్టోబర్ 11 వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు అదికారులు పేర్కొన్నారు. అప్పటివరకు స్కూళ్ళు తెరుచుకోవు. అయితే, అడ్మినిస్ట్రేటివ్ అలాగే టెక్నికల్ మరియు టీచింగ్ స్టాఫ్ అక్టోబర్ 4న స్కూళ్ళకు హాజరు కావాల్సి వుంటుంది. అంతకు ముందే వారంతా కరోనా టెస్టులు చేసుకోవాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ మేరకు వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







