రెస్టారెంట్స్లో ఇండోర్ డైనింగ్ అప్పుడే కాదు
- September 18, 2020
మనామా: బహ్రెయిన్ అథారిటీస్, ఇండోర్ డైనింగ్ రిజంప్షన్ని మరింత ఆలస్యం చేయాలని నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 24 వరకు వీటికి అనుమతినిచ్చేది లేదని అథారిటీస్ స్పష్టం చేశాయి. కాగా, రెస్టారెంట్స్లో ఔట్డోర్ కేటరింగ్కి మాత్రం యధాతథంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. కాగా, స్కూళ్ళలో ఇన్పర్సన్ లెర్నింగ్ నుంచి అక్టోబర్ 11 వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు అదికారులు పేర్కొన్నారు. అప్పటివరకు స్కూళ్ళు తెరుచుకోవు. అయితే, అడ్మినిస్ట్రేటివ్ అలాగే టెక్నికల్ మరియు టీచింగ్ స్టాఫ్ అక్టోబర్ 4న స్కూళ్ళకు హాజరు కావాల్సి వుంటుంది. అంతకు ముందే వారంతా కరోనా టెస్టులు చేసుకోవాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ మేరకు వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







