224 కరోనా పాజిటివ్ కేసులు, ఒకరి మృతి
- September 18, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18న మొత్తం 224 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. 224 కేసుల్లో 214 కమ్యూనిటీ కేసులు కాగా, 10 మంది ట్రావెలర్స్గా గుర్తించారు. కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తుల్ని ఐసోలేషన్కి పంపించారు. కాగా 122,917 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. వీటిల్లో 2886 యాక్టివ్ కేసులు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు