ఏపీలో కొత్తగా 6,235 కరోనా పాజిటివ్ కేసులు
- September 21, 2020
ఏపీ:ఏపీ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి.తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,31,749కి చేరింది. ఈ రోజు కరోనాతో 51 మంది మరణించారు.దీంతో ఏపీలో కరోనా కాటుకి బలైన వారి సంఖ్య 5,410 చేరింది. మొత్తం కేసుల్లో 5,51,821 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా.. 74,518 మంది చికిత్స పొందుతున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!