తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు నమోదు
- September 22, 2020హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో 2,166 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,74,774కు చేరిందని మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఇక నిన్న కరోనాతో 10 మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది. దీంతో మృతుల సంఖ్య 1,952కి చేరింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారు 2,143 మంది. దీంతో కోలుకున్న బాధితుల సంఖ్య 1,44,073 కి చేరింది. వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారు 29,649 మంది ఉన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారు 22,620 మంది అని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 309 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..