మూడు ప్రతిష్టాత్మక అవార్డులు
- September 22, 2020
మనామా:ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇ-క్రియేటివిటీ డైరెక్టరేట్, సరికొత్త మైలు రాయిని అందుకోవడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో మూడు ప్రతిష్టాత్మక పురస్కారాల్ని అందుకుంది ఈ విభాగం. టెక్నలాజికల్ ఇన్నోవేషన్ విభాగంలో మిడిల్ ఈస్ట్ నుంచి మూడు ఇంటర్నేషనల్ స్టీవీ అవార్డుల్ని గెల్చుకోవడం జరిగింది. మొత్తం 17 దేశాల నుంచి 500 మంది పార్టిసిపెంట్స్ ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. జడ్జిల కమిటీలో 70 మంది నిపుణులు వున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇ-క్రియేటివిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం అల్ సాదా సందర్భంగా మాట్లాడుతూ, 2004-2022 డెవలప్మెంట్ స్ట్రాటజీలో భాగంగా ఈ అవార్డుల్ని గెల్చుకున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన