మూడు ప్రతిష్టాత్మక అవార్డులు
- September 22, 2020మనామా:ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇ-క్రియేటివిటీ డైరెక్టరేట్, సరికొత్త మైలు రాయిని అందుకోవడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో మూడు ప్రతిష్టాత్మక పురస్కారాల్ని అందుకుంది ఈ విభాగం. టెక్నలాజికల్ ఇన్నోవేషన్ విభాగంలో మిడిల్ ఈస్ట్ నుంచి మూడు ఇంటర్నేషనల్ స్టీవీ అవార్డుల్ని గెల్చుకోవడం జరిగింది. మొత్తం 17 దేశాల నుంచి 500 మంది పార్టిసిపెంట్స్ ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. జడ్జిల కమిటీలో 70 మంది నిపుణులు వున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇ-క్రియేటివిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం అల్ సాదా సందర్భంగా మాట్లాడుతూ, 2004-2022 డెవలప్మెంట్ స్ట్రాటజీలో భాగంగా ఈ అవార్డుల్ని గెల్చుకున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు