రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి మృతి పట్ల ఎపి గవర్నర్ సంతాపం
- September 23, 2020విజయవాడ, సెప్టెంబర్ 23: కరోనాకు చికిత్స పొందుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి బుధవారం ఆకస్మికంగా మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 2004 నుండి పార్లమెంటు సభ్యునిగా, 2019 నుండి రైల్వే శాఖ సహాయ మంత్రి గా పనిచేసిన సురేష్ అంగడి సేవలను కర్ణాటక ప్రజలు, దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచు కుంటారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. గవర్నర్ హరిచందన్ దివంగత సురేష్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం